4, జులై 2020, శనివారం

తుంగాతీరం విరాజం - కమలేశదాస రాఘవేంద్ర గీతరాజం


మధ్వ సాంప్రదాయంలోని గురు పరంపర అత్యంత వైభవమైనది. 13వ శతాబ్దంలో మధ్వాచార్యులతో ఆరంభమైన ఆరంభమైన ఈ పరంపర ఆయన చాటిన ద్వైత సిద్ధాంతాన్ని పరిరక్షిస్తూ సనాతన ధర్మ వృక్షంలో పవిత్రమైన కొమ్మగా నిలిచింది. ఆయన స్థాపించిన ఉడిపి శ్రీకృష్ణ మఠం భవ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లుతోంది. ఈ మధ్వ సాంప్రదాయంలో 

తుంగాతీరం విరాజం భజ మన రాఘవేంద్ర యతిరాజం

మంగళకర మంత్రాలయ వాసం
శృంగారానన రాజిత హాసం
రాఘవేంద్ర గురురాజం భజ మన తుంగా తీర విరాజం

కరధృత దండ కమండల మాలం
సురుచిర చేలం ధృత మణిమాలం
రాఘవేంద్ర యతిరాజం భజ మన తుంగా తీర విరాజం

నిరుపమ సుందర కాయ సుశీలం
వర కమలేశార్పిత నిజ సకలం
రాఘవేంద్ర యతిరాజం భజ మన తుంగా తీర విరాజం



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి